స్నేహితుల్ని ముంచేసిన బహ్రెయినీ రిటైరీ
- October 12, 2021
మనామా: బహ్రెయినీ రిటైరీ ఒకరు తన స్నేహితుల్ని నిండా ముంచేశాడు. 100,000 బహ్రెయినీ దినార్లను ఈ క్రమంలో అతన్ని నమ్మిన స్నేహితులు నష్టపోయారు. కేసు వివరాల్లోకి వెళితే, మనామాలోని ఓ రెస్టారెంటులో నిందితుడ్ని, అతని స్నేహితులు కలిసేవారు. ఈ క్రమంలో నిందితుడు కొన్ని బిజినెస్ ప్లాన్స్ అతని స్నేహితుల ముందుంచాడు. అతన్ని నమ్మి, నిందితులు అతనికి కొంత మొత్తం ఇచ్చారు. అనంతరం, వారు నష్టపోయారు. ఈ విషయమై విచారణ సందర్భంగా నిందితుడు, ఆ సొమ్ముని తన స్నేహితులు తనకు పెట్టుబడులుగా పెట్టమని స్వచ్ఛందంగానే ఇచ్చారనీ, వాటిని తాను పెట్టుబడులుగా పెట్టగా, నష్టం వచ్చిందని వివరించాడు. మొదట ఒక్కొక్కరి దగ్గర నుంచి 2,000 బహ్రెయినీ దినార్లు తీసుకుని, 500 బహ్రెయినీ దినార్లను లాభం కింద నిందితుడు ఇచ్చినట్లు తేలింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







