స్నేహితుల్ని ముంచేసిన బహ్రెయినీ రిటైరీ
- October 12, 2021
మనామా: బహ్రెయినీ రిటైరీ ఒకరు తన స్నేహితుల్ని నిండా ముంచేశాడు. 100,000 బహ్రెయినీ దినార్లను ఈ క్రమంలో అతన్ని నమ్మిన స్నేహితులు నష్టపోయారు. కేసు వివరాల్లోకి వెళితే, మనామాలోని ఓ రెస్టారెంటులో నిందితుడ్ని, అతని స్నేహితులు కలిసేవారు. ఈ క్రమంలో నిందితుడు కొన్ని బిజినెస్ ప్లాన్స్ అతని స్నేహితుల ముందుంచాడు. అతన్ని నమ్మి, నిందితులు అతనికి కొంత మొత్తం ఇచ్చారు. అనంతరం, వారు నష్టపోయారు. ఈ విషయమై విచారణ సందర్భంగా నిందితుడు, ఆ సొమ్ముని తన స్నేహితులు తనకు పెట్టుబడులుగా పెట్టమని స్వచ్ఛందంగానే ఇచ్చారనీ, వాటిని తాను పెట్టుబడులుగా పెట్టగా, నష్టం వచ్చిందని వివరించాడు. మొదట ఒక్కొక్కరి దగ్గర నుంచి 2,000 బహ్రెయినీ దినార్లు తీసుకుని, 500 బహ్రెయినీ దినార్లను లాభం కింద నిందితుడు ఇచ్చినట్లు తేలింది.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









