ప్రతి ఒక్కరికీ యూఏఈ ఓ ఇల్లు అలాగే దేశం: షేక్ మొహమ్మద్
- October 12, 2021
యూఏఈ: యూఏఈ ప్రతి ఒక్కరి దేశమనీ, ప్రతి ఒక్కరికీ ఇల్లు లాంటిదనీ యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. 13వ ెడిషన్ యాన్యువల్ అసాదా బిసిడబ్ల్యు అరబ్ యూత్ సర్వే విడుదల కార్యక్రమంలో షేక్ మొహమ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. 47 శాతం అరబ్ యూత్ తాము యూఏఈలో నివసించడానికి ఇష్టపడతామని పేర్కొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా రీజియన్లో యువత 2012 నుంచీ యూఏఈకి మొదటి స్థానాన్ని ఇస్తూ వస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







