ప్రతి ఒక్కరికీ యూఏఈ ఓ ఇల్లు అలాగే దేశం: షేక్ మొహమ్మద్
- October 12, 2021
యూఏఈ: యూఏఈ ప్రతి ఒక్కరి దేశమనీ, ప్రతి ఒక్కరికీ ఇల్లు లాంటిదనీ యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. 13వ ెడిషన్ యాన్యువల్ అసాదా బిసిడబ్ల్యు అరబ్ యూత్ సర్వే విడుదల కార్యక్రమంలో షేక్ మొహమ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. 47 శాతం అరబ్ యూత్ తాము యూఏఈలో నివసించడానికి ఇష్టపడతామని పేర్కొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా రీజియన్లో యువత 2012 నుంచీ యూఏఈకి మొదటి స్థానాన్ని ఇస్తూ వస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







