పిఏఎమ్ చీఫ్ అహ్మద్ అల్ మౌపాపై విచారణ
- October 13, 2021కువైట్: 60 ఏళ్ళు పైబడి యూనివర్సిటీ డిగ్రీ లేని వలసదారుల వీసా రెన్యువల్పై బ్యాన్ విధిస్తూ డెసిషన్ జారీ చేసిన పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా విచారణను ఎదుర్కొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అబ్దుల్లా అల్ సల్మాన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బ్యాన్ నిర్ణయం న్యాయ సమ్మతం కాదని ఫత్వా మరియు లెజిస్లేషన్ డిపార్టుమెంట్ స్పష్టం చేసింది.పిఏఎం చీఫ్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆర్థిక అలాగే హ్యుమానిటేరియన్ కోణంలోనూ ఇబ్బందులకు కారణమవుతుంది.
తాజా వార్తలు
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా