ఆప్ఘాన్ నిధుల అన్ ఫ్రీజింగ్: స్పష్టత లేదన్న ఖతార్ విదేశాంగ మంత్రి
- October 13, 2021
ఖతార్: ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ నిధుల అన్ ఫ్రీజింగ్ విషయమై స్పష్టత లేదని ఖతార్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. కొత్త తాలిబాన్ పాలనలో ఆప్ఘనిస్తాన్ ఎదుర్కొంటోన్న ఆర్థికపరమైన సవాళ్ళపై ఆయన మాట్లాడారు. తాలిబన్ మరియు వెస్టర్న్ అధికారులతో ఖతార్ చర్చలు జరుపుతోందని అన్నారు. ఆప్ఘాన్ సెంట్రల్ బ్యాంకుకి చెందిన 10 బిలియన్ డాలర్లు ప్రపంచంలోని పలు దేశాల్లో వున్నాయి. ఆప్ఘాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని ఖతార్ గుర్తించడమనేది ముఖ్యం కాదనీ, అంతర్జాతీయంగా ఈ సమస్యకు పరిష్కారం రావడం ముఖ్యమని ఖతార్ ఉప ప్రధాన మంత్రి అలాగే విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









