యూఏఈ కోవిడ్: అబుధాబిలోని ఆరు కేంద్రాల్లో ర్యాపిడ్ పిసిఆర్ టెస్టులు
- October 13, 2021అబుధాబి: ఆరు దుబాయ్ హెల్త్ సర్వీస్ కంపెనీ (సెహా) కేంద్రాలు పిసిఆర్ టెస్టుల్ని కోవిడ్ గుర్తించేందుకోసం నిర్వహించనున్నాయి. దరఖాస్తుదారులు ఐదు గంటల్లో పరీక్ష ఫలితం పొందవచ్చు. కోవిడ్ 19 ప్రైమ్ సెంటర్ మదినాత్ జాయెద్ అలాగే సెహా కోవిడ్ 19 డ్రైవ్ త్రూ సెంటర్లు (మదినాత్ జాయెద్, గయాతి, దెల్మా, లివా మరియు మఫ్రా)లలో ర్యాపిడ్ టెస్టులు అందుబాటులో వుంటాయి. 250 దిర్హాములు అడ్వాన్సుగా రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించి అపాయింటుమెంట్ పొందవచ్చు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం