యూఏఈ కోవిడ్: అబుధాబిలోని ఆరు కేంద్రాల్లో ర్యాపిడ్ పిసిఆర్ టెస్టులు
- October 13, 2021అబుధాబి: ఆరు దుబాయ్ హెల్త్ సర్వీస్ కంపెనీ (సెహా) కేంద్రాలు పిసిఆర్ టెస్టుల్ని కోవిడ్ గుర్తించేందుకోసం నిర్వహించనున్నాయి. దరఖాస్తుదారులు ఐదు గంటల్లో పరీక్ష ఫలితం పొందవచ్చు. కోవిడ్ 19 ప్రైమ్ సెంటర్ మదినాత్ జాయెద్ అలాగే సెహా కోవిడ్ 19 డ్రైవ్ త్రూ సెంటర్లు (మదినాత్ జాయెద్, గయాతి, దెల్మా, లివా మరియు మఫ్రా)లలో ర్యాపిడ్ టెస్టులు అందుబాటులో వుంటాయి. 250 దిర్హాములు అడ్వాన్సుగా రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించి అపాయింటుమెంట్ పొందవచ్చు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు