భారత్ కరోనా అప్డేట్
- October 14, 2021న్యూ ఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.తాజాగా భారత్లో 18,987 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730 కి చేరింది.ఇందులో 3,33,62,709 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,06,586 కేసులు ప్రస్తుతం యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనాతో 246 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,51,435 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్లో 35,66,347 మందికి వ్యాక్సిన్ లు వేశారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 96,82,20,9972 మందికి వ్యాక్సిన్ లు అందించారు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14