భారత్ కరోనా అప్డేట్

- October 14, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి.తాజాగా భారత్‌లో 18,987 కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730 కి చేరింది.ఇందులో 3,33,62,709 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,06,586 కేసులు ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 246 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4,51,435 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో 35,66,347 మందికి వ్యాక్సిన్ లు వేశారు.దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 96,82,20,9972 మందికి వ్యాక్సిన్ లు అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com