తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 14, 2021నిజామాబాదు: తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి ప్రారంభమైంది.తెలంగాణ నిజామాబాదు జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామములో ఘనంగా జరుపుకున్నారు.
ఇప్పటికే పట్నం వాసులు పల్లెటూర్లకి చేరుకున్నారు.ఆడపడచుల రాకతో ప్రతిఇంటా కోలాహలం మొదలైంది. బంధువులు, స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ సందడి సందడిగా మారాయి.
తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూలు బతుకమ్మ నిర్వహిస్తారు.రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు.ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది. దీన్ని పెత్రామాస అని కూడా అంటారు.రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు బతుకమ్మను స్వయంగా పేరుస్తుంది. వివిధ రకాల పూలతో.. భక్తిశ్రద్ధలతో.. పేరుస్తారు.సాయంత్రంపూట స్నేహితులు, బంధువులతో కలిసి ఆడబిడ్డలంతా ఎంతో సంబురంగా ఆడుకుంటారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్