యూఏఈ చమురు యేతర విదేశీ వాణిజ్యం 27 శాతం పెరుగుదల
- October 14, 2021యూఏఈ: యూఏఈ చమురు యేతర వాణిజ్యం 2021 ప్రథమార్థంలో 27 శాతం పెరుగుదల నమోదు చేసింది అంతకు ముందు ఏడాదితో పోల్చినప్పుడు. కరోనా పాండమిక్ ముందు నాటి పరిస్థితులతో పోల్చితే ఈ పెరుగుదల 6 శాతంగా వుంది. చమురు యేతర ఎగుమతుల విలువ 170 బిలియన్ల అరబ్ ఎమిరేటీ దినార్స్ ఈ సమయంలో నమోదయ్యింది. 2020 ప్రథమార్థంతో పోల్చితే ఇది 44 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం