కరోనా పాండమిక్: స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిన 59,000 మంది వలస కార్మికులు
- October 14, 2021కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం) - ఎంప్లాయ్మెంట్ ఎఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ మటాటా వెల్లడించిన వివరాల ప్రకారం, కరోనా పాండమిక్ నేపథ్యంలో 59,000 మంది వలస కార్మికులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళినట్లు తెలుస్తోంది. వీరంతా రెసిడెన్సీ లేదా లేబర్ సంబంధిత చట్టాల్ని ఉల్లంఘించినవారనీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సాయంతో వీరు దేశం నుంచి బయటకు పంపబడ్డారనీ ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..