యాక్టివ్ కోవిడ్ 19 కేసులతో కాంటాక్ట్ ఉన్నవారికి గ్రీన్ షీల్డ్ వుంటే క్వారంటైన్ అవసరం లేదు
- October 14, 2021మనామా: గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదంతో నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది క్వారంటైన్ విషయమై. కోవిడ్ 19 యాక్టివ్ కేసులతో కాంటాక్ట్ వున్నవారికి గ్రీన్ షీల్డ్ గనుక వుంటే, వారికి క్వారంటైన్ అవసరం లేదు. ఈ వెసులుబాటు 15 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. అదే గ్రీన్ షీల్డ్ లేకుండా కోవిడ్ 19 యాక్టివ్ కేసులకు కాంటాక్ట్ వుంటే మాత్రం తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్ పాటించాలి. గతంలో ఇది 10 రోజులుగా వుండేది. క్వారంటైన్ మొదటి రోజున అలాగే ఏడవ రోజున పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ పొందిన లేదా కరోనా నుంచి కోలుకున్నవారికి కోవిడ్ 19 కాంటాక్టు వున్నా వారికి క్వారంటైన్ అవసరం వుండదు. అయితే వారు తొలి రోజులు అలాగే ఏడవ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. కోవిడ్ సంబంధిత సమస్యలేమైనా వుంటే అదనంగా మరో టెస్ట్ అవసరమవుతుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు