తాత్కాలికంగా ఇ-సర్వీసులను నిలిపివేసిన మస్కట్ మునిసిపాలిటీ
- October 14, 2021మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ డిజిటల్ సర్వీసెస్ మరియు మేనేజిమెంట్ సిస్టమ్స్, నిర్వహణ పనుల నిమిత్తం ఇ-సర్వీసులను అక్టోబర్ 14 నుంచి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. గురువారం మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి ఈ సేవలు నిలిచిపోతాయి. ఆగివారం అక్టోబర్ 17 ఉదయం 6 గంటల నుంచి ఇవి తిరిగి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు