సుజారమణకి 'సహజ గాయని' బిరుదు ప్రదానం
- October 16, 2021
హైదరాబాద్: వంశీ ఆర్ట్ థియేటర్స్ , ఇంటర్నేషనల్ వారు , స్వర్ణోత్సవ సంవత్సరంలో త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్ లో సంస్థ అధినేత కళాబ్రహ్మ, శిరోమణి, సేవామహత్మ డా.వంశీరామరాజు మరియు వంశీ కల్చరల్ మరియు ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో గాయని సుజారమణ కి "సహజ గాయని" బిరుదు ప్రదానం, సినీ సంగీత విభావరి నిర్వహించారు. వ్యాఖ్యాత గా సుధామయి, గాయకులుగా శ్రీయుతులు బాలకామేశ్వర రావు, యమ్.వి రమణమూర్తి, చింతలపాటి మూర్తి తదితరులు, గాయనీమణులు సుజా రమణ, రాగరేఖ, రాణి ,గాయత్రి మరియు రజని 45 చిత్ర గీతాలు ఆలపించి ఆద్యంతం శ్రోతలను రంజింపచేసారు.ముఖ్య అతిధులుగా లయన్ విజయ్ కుమార్, యమ్ వి రమణ మూర్తి విచ్చేసి వంశీ సంస్థల నిర్వహణలో సుంకరపల్లి శైలజ సేవలను, గాయని సుజారమణ గాత్ర మాధుర్యాన్ని కొనియాడారు. వివిధ సాంస్కృతిక సంస్థలు కూడా విచ్చేసి వంశీ సంస్థ నిర్వాహకులను, సన్మాన గ్రహీత ను ప్రశంసించారు.



తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







