వానైనా....వేగ పరిమితి వడ్డింపు తప్పదంటున్న దుబాయ్ ట్రాఫిక్ పోలీస్
- March 18, 2016
గత వారం కురిసిన భారీ వర్షంకు బతుకు జీవుడాని హడావిడిగా ఇళ్ళకు చేరుకొందామనే కొందరు వాహనదారులు తొందర తొందరగా తుపాను వేళ... తమను గమనించే వారెవరని కాస్తంత జోరుగా కార్లను నడిపారు. సరిగ్గా వారం తర్వాత దుబాయ్ పోలీసులు ఆ వర్షం రోజు వేగ పరిమితిని మీరు దాటారని ఆ నేరంకు వానైనా వడ్డింపులు తప్పవని చెబ్తుంటే నోరు వెళ్ళబెడుతున్నారు.. గత వారం దుబాయ్ లో కురిసిన వర్షంకు వాగులు వంకలు ఒకటయ్యాయి. రోడ్ల మీద నీటి ప్రవాహాలు పారేయి. ఆ మూడు రోజుల వర్షంలో దుబాయ్ లో 44,000 మంది వాహనదారులకు పైగా వేగ నేరాలు పాల్పడ్డారని... రోజుకు సగటున 14,000 నేరాలు కంటే ఎక్కువ పాల్పడ్డారని దుబాయ్ పోలీసులు లెక్కలు తీసింది. గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపుగా 5,500 వేగం నేరాలు నమోదయ్యాయి అంచనా... ఇది పోలీసుల వివరాల ప్రకారం , సాధారణ రోజుల్లో కన్నా వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవర్లు వర్షం కారణంగా తమ తమ వాహనదారులు ట్రాఫిక్ రద్దీని పెంచెశెరని ఆరోపించారు. ఎందుకంటే వేగం నేరాలు ఈ పెద్ద పెరుగుదల ఉందని " అరబిక్ భాష దినపత్రిక ఏమరాట్ ఆల్యొఉమ్ " పేర్కొంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!









