వాహనాల విడి భాగాల అక్రమ విక్రయం: ఐదుగురికి ఏడాది జైలు
- October 16, 2021
బహ్రెయిన్: మైనర్ క్రిమినల్ కోర్టు ఐదుగురికి ఏడాది జైలు శిక్ష, అలాగే బహిష్కరణ విధించింది. దేశంలో అక్రమ విడి భాగాల్ని వాహనాలకు సంబంధించి విక్రయిస్తున్నట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో 3000 బహ్రెయినీ దినార్ల జరిమానా విధించింది న్యాయ స్థానం. ఫేక్ ట్రేడ్ మార్కులతో నిందితులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. నిందితుల వద్ద నుంచి ఫేక్ విడి భాగాలు, బ్యాగులూ, స్టిక్కర్లు వంటి వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







