ఇతరుల వస్తువులను పాడు చేస్తే భారీ జరీమానా, జైలు
- October 16, 2021యూఏఈ: ఇతరుల వాహనాల్ని కానీ, మొబైల్ ఫోన్లను కానీ, ల్యాప్ ట్యాప్లను కానీ ధ్వంసం చేస్తే, 10,000 దిర్హాముల వరకూ జరిమానా, అలాగే ఏడాది వరకూ జైలు శిక్ష విధించే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఆర్టికల్ 424 పీనల్ కోర్టు ప్రకారం నిందితులకు జరిమానా, జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ముగ్గురి కంటే, ఎక్కువ మంది వ్యక్తులు విధ్వంసాలకు పాల్పడితే, జైలు శిక్ష ఐదేళ్ల వరకూ తప్పదు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?