ఇతరుల వస్తువులను పాడు చేస్తే భారీ జరీమానా, జైలు
- October 16, 2021
యూఏఈ: ఇతరుల వాహనాల్ని కానీ, మొబైల్ ఫోన్లను కానీ, ల్యాప్ ట్యాప్లను కానీ ధ్వంసం చేస్తే, 10,000 దిర్హాముల వరకూ జరిమానా, అలాగే ఏడాది వరకూ జైలు శిక్ష విధించే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఆర్టికల్ 424 పీనల్ కోర్టు ప్రకారం నిందితులకు జరిమానా, జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ముగ్గురి కంటే, ఎక్కువ మంది వ్యక్తులు విధ్వంసాలకు పాల్పడితే, జైలు శిక్ష ఐదేళ్ల వరకూ తప్పదు.
తాజా వార్తలు
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్బాస్ హౌస్లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!







