వాహనాల విడి భాగాల అక్రమ విక్రయం: ఐదుగురికి ఏడాది జైలు
- October 16, 2021
బహ్రెయిన్: మైనర్ క్రిమినల్ కోర్టు ఐదుగురికి ఏడాది జైలు శిక్ష, అలాగే బహిష్కరణ విధించింది. దేశంలో అక్రమ విడి భాగాల్ని వాహనాలకు సంబంధించి విక్రయిస్తున్నట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో 3000 బహ్రెయినీ దినార్ల జరిమానా విధించింది న్యాయ స్థానం. ఫేక్ ట్రేడ్ మార్కులతో నిందితులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. నిందితుల వద్ద నుంచి ఫేక్ విడి భాగాలు, బ్యాగులూ, స్టిక్కర్లు వంటి వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!







