మిలాద్‌-ఉన్‌-నబీ 19న సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

- October 18, 2021 , by Maagulf
మిలాద్‌-ఉన్‌-నబీ 19న సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: మిలాద్‌-ఉన్‌-నబీ పండుగు సెలవును అక్టోబర్‌ 20వ తేదీకి బదులుగా 19కి మారుస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నిన్నటి రోజున యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ సెలవు దినాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వం సెలవును మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com