సాధారణ స్థితుల పునరుద్ధరణ పై క్లారిటీ ఇవ్వని క్యాబినెట్
- October 19, 2021
కువైట్: కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో విధించిన నిబంధనల నుంచి మరిన్ని సడలింపులు ఇస్తూ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వచ్చేలా క్యాబినెట్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. వచ్చే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చునని ఆశిస్తున్నారు. మసీదుల్లో ప్రార్ధనల సందర్భంగా సోషల్ డిస్టెన్స్ విషయంలోనూ పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్క్లను ధరించడం గురించి కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు చర్చ జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







