'2022 క్లబ్ వరల్డ్ కప్'కు ఆతిథ్యం ఇవ్వనున్న యూఏఈ
- October 21, 2021యూఏఈ: '2022 క్లబ్ వరల్డ్ కప్'కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వనున్నది. వచ్చే ఏడాది ప్రారంభంలో 2022 సీజన్ క్లబ్ వరల్డ్ కప్కు యూఏఈ ఆతిథ్యం ఇస్తుందని ఫిఫా అధ్యక్షుడు ప్రకటించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్ జపాన్ లో జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో నెలకొన్న COVID-19 పరిస్థితుల నేపథ్యంలో గత నెల టోర్నీ నిర్వహించలేమని జపాన్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ భారీ టోర్నమెంట్ ద్వారా ఆరు గ్లోబల్ కాన్ఫెడరేషన్ ఛాంపియన్ లతో ఆతిథ్య దేశం ఛాంపియన్లు కలిసే అద్భుత అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్