బీచ్ లలో చెత్త వేస్తే 10 వేల దినార్స్ ఫైన్
- October 21, 2021కువైట్: కువైట్ పర్యావరణ శాఖ బీచ్ ల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. దేశంలోని బీచ్ లు, తీర ప్రాంతాల్లో ప్రకృతి సౌందర్యాన్ని కాపాడేందుకు కఠినంగా వ్యవహారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బీచ్ ల వద్ద చెత్త వేసిన వారికి 10 వేల దినార్స్ వరకు ఫైన్ వేయనున్నారు. పబ్లిక్ బీచ్ లలో వేస్టేజ్ ను గానీ చెత్త ను గానీ వేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బీచ్ లు, తీర ప్రాంతాల్లో నిరంతరం గస్తీ ఉంటుందన్నారు. తీర ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేసిన వ్యర్థాలను కూడా వేయవద్దని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. కువైట్ బీచ్ లు, ఐస్ లాండ్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..