వలసదారులు, సందర్శకులకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి
- October 21, 2021దోహా: 2022 ఏప్రిల్ నుంచి వలసదారులు అలాగే కువైట్ సందర్శనకు వచ్చేవారికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఈ మేరకు ఎమిర్ షేక్ తమీన్ బిన్ హమాద్ అల్ ఖనీ లా నెంబర్ 22 - 2021ని జారీ చేశారు. అధికారిక గెజిట్లో ప్రచురింపబడిన ఆరు నెలల అనంతరం ఇది అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం వలసదారులు అలాగే కువైట్ సందర్శనకు వచ్చేవారు తప్పని సరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కాగా ఎంప్లాయర్స్ తమ వద్ద పని చేసే నాన్ ఖతారీ వర్కర్లకు మినిస్ర్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వద్ద రిజిస్టర్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ప్రాధమిక ఇన్సూరెన్స్ కవరేజ్ అందించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ విధానం ద్వారా హెల్త్ సెక్టార్ మరింత వృద్ధి చెందుతుంది. అలాగే అందరికీ మెరుగైన వైద్యం అందుతుంది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ