వలసదారులు, సందర్శకులకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి
- October 21, 2021
దోహా: 2022 ఏప్రిల్ నుంచి వలసదారులు అలాగే కువైట్ సందర్శనకు వచ్చేవారికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఈ మేరకు ఎమిర్ షేక్ తమీన్ బిన్ హమాద్ అల్ ఖనీ లా నెంబర్ 22 - 2021ని జారీ చేశారు. అధికారిక గెజిట్లో ప్రచురింపబడిన ఆరు నెలల అనంతరం ఇది అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం వలసదారులు అలాగే కువైట్ సందర్శనకు వచ్చేవారు తప్పని సరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కాగా ఎంప్లాయర్స్ తమ వద్ద పని చేసే నాన్ ఖతారీ వర్కర్లకు మినిస్ర్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వద్ద రిజిస్టర్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ప్రాధమిక ఇన్సూరెన్స్ కవరేజ్ అందించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ విధానం ద్వారా హెల్త్ సెక్టార్ మరింత వృద్ధి చెందుతుంది. అలాగే అందరికీ మెరుగైన వైద్యం అందుతుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







