వలసదారులు, సందర్శకులకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి
- October 21, 2021దోహా: 2022 ఏప్రిల్ నుంచి వలసదారులు అలాగే కువైట్ సందర్శనకు వచ్చేవారికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఈ మేరకు ఎమిర్ షేక్ తమీన్ బిన్ హమాద్ అల్ ఖనీ లా నెంబర్ 22 - 2021ని జారీ చేశారు. అధికారిక గెజిట్లో ప్రచురింపబడిన ఆరు నెలల అనంతరం ఇది అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం వలసదారులు అలాగే కువైట్ సందర్శనకు వచ్చేవారు తప్పని సరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కాగా ఎంప్లాయర్స్ తమ వద్ద పని చేసే నాన్ ఖతారీ వర్కర్లకు మినిస్ర్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వద్ద రిజిస్టర్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ప్రాధమిక ఇన్సూరెన్స్ కవరేజ్ అందించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ విధానం ద్వారా హెల్త్ సెక్టార్ మరింత వృద్ధి చెందుతుంది. అలాగే అందరికీ మెరుగైన వైద్యం అందుతుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్