20 కార్యాలయాలు సీజ్.. 60 మంది అరెస్ట్
- October 21, 2021కువైట్: రెసిడెన్స్ చట్టం ఉల్లంఘనుల్ని గుర్తించడం అలాగే, ఫేక్ డొమెస్టిక్ వర్కర్ల నియామకం కోసం ఏర్పాటైన కార్యాలయాలను గుర్తించడం కోసం నిర్వహించిన తనిఖీల్లో 60 మంది అరెస్టయ్యారు. 20 కార్యాలయాల్ని సీజ్ చేశారు. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ మరియు సెక్యూరిటీ మీడియా (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) వెల్లడించింది. తప్పించుకు పారిపోయిన డొమెస్టిక్ వర్కర్లకు ఈ కార్యాలయాలు తాత్కాలికంగా పని కల్పిస్తున్నాయి. స్పాన్సర్స్ నుంచి పారిపోయే కార్మికులకు ఈ ఫేక్ కార్యాలయాలు సహకరిస్తున్నాయి. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం 20 ఫేక్ డొమెస్టిక్ వర్కర్ల కార్యాలయాల్ని సీజ్ చేయడంతో పాటు, 60 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు