అల్ మదద్ రెస్టారెంట్ లో ఫుడ్ సేప్టీ రూల్స్ ఉల్లంఘన... సీజ్ చేసిన అధికారులు
- October 22, 2021అబుధాబి: అల్ సలామ్ స్ట్రీట్ లోని ఫేమస్ రెస్టారెంట్ అల్ మదద్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. పబ్లిక్ హెల్త్ సేఫ్టీ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెస్టారెంట్ నిర్వాహకులు తీసుకోవటం లేదు. దీనిపై చాలా మంది కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించి రూల్స్ ఉల్లంఘన నిజమేనని తేల్చారు. రెస్టారెంట్ ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలు జరిగినట్లు మీ దృష్టికి వస్తే 800555 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..