2060 నాటికి జీరో కార్భన్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్
- October 23, 2021
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సెల్వాన్ సౌదీ గ్రీన్ ఇనీషియేటివ్ ఫోరమ్లో మాట్లాడుతూ 2060 నాటికి జీరో కార్భన్ అనే లక్ష్యంతో సౌదీ అరేబియా వ్యూహాత్మకంగా అడుగులేస్తోందని చెప్పారు. 2030 నాటికి 278 మిలియన్ టన్నులకు కార్భన్ ఉద్ఘారాల్ని ప్రతి యేటా తగ్గించేలా ముందడుగు వేయబోతున్నట్లు పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంచేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 450 మిలియన్ల చెట్లను పెంచుతారు. గ్రీన్ ఎకానమీ పెంపు కోసం 700 బిలియన్ సౌదీ రియాల్స్ ఖర్చు చేయనున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







