దాడి కేసులో బహ్రెయినీ వ్యక్తికి 7,340 బహ్రెయినీ దినార్ల జరిమానా
- October 23, 2021
బహ్రెయిన్: రషీద్ ఈక్వెస్ర్టియన్ మరియు హార్స్ రేసింగ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తిపై దాడి జరిగిన కేసులో నిందితునికి న్యాయ స్థానం 7,340 బహ్రెయినీ దినార్ల జరిమానా విధించింది. ఈ కేసులో బాధిత వ్యక్తికి శాశ్వత వైకల్యం సంభవించింది. ఈ నేపథ్యంలో నిందితుని ఆస్థిని స్వాధీనం చేసుకుని, బాధితునికి నష్టపరిహారం ఇవ్వాలని న్యాయ స్థానం ఆదేశించింది. న్యాయ స్థానం నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







