స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచటం పై ప్రభుత్వం ఫోకస్
- October 24, 2021
బహ్రెయిన్: స్కూల్ ఎడ్యుకేషన్ సామర్థ్యాలను పెంపొందించడానికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సిద్ధమైంది. ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ లోని టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో కొత్త నియామకాలను చేపట్టనున్నట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజిద్ బిన్ అలీ అల్ నుయిమి చెప్పారు. లైఫ్ క్వాలిటీ, భాషా నైపుణ్యాలు మెరుగుదల, డిజిటల్ ఎంపవర్ మెంట్ స్పెషలిస్ట్స్, సోషల్, హెల్త్, అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సెలర్లు లాంటి కొత్త ఉద్యోగాలను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. వీటితో స్కూల్ ఎడ్యుకేషన్ నాణ్యత మెరుగవుతుందని, అలాగే స్కూల్ అనుబంధ వ్యవస్థలు కూడా బలోపేతం అవుతాయన్నారు. మొదటగా షైఖా మోజా బింట్ హమద్ అల్ ఖలీఫా సమగ్ర బాలికల పాఠశాల, రిఫా ఇంటర్మీడియట్ బాలుర పాఠశాల, అల్-ముస్తక్బాల్ ప్రాథమిక బాలికల పాఠశాల, ఉక్బా బిన్ నఫియా ప్రాథమిక బాలుర పాఠశాల.. ఈ నాలుగు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు మినిస్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









