2060 నాటికి కార్బన్ ఉద్గారాలు జీరో శాతానికి తేవటమే లక్ష్యం
- October 25, 2021
బహ్రెయిన్: పర్యావరణ పరిరక్షణపై బహ్రెయిన్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రపంచానికి సవాల్ గా మారిన కార్బన్ ఉద్గారాల విషయంలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నామని తెలిపింది. 2060 నాటికి దేశంలో కార్బన్ ఉద్గారాల విడుదలను జీరో శాతానికి తేవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు బహ్రెయిన్ కేబినెట్ ప్రకటించింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై పక్కా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తామని ప్రకటించింది. అదే విధంగా సౌదీ అరేబియా కూడా 2060 నాటికి ఇదే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సౌదీ నిర్ణయాన్ని కూడా బహ్రెయిన్ ప్రశంసించింది. క్లైమేట్ ఛేంజ్ విషయంలో పర్యావరణ పరిరక్షణకు గల్ఫ్ దేశాలన్ని కలిసి కట్టుగా పనిచేయాల్సి ఉందని బహ్రెయిన్ కోరంది.
తాజా వార్తలు
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |









