2060 నాటికి కార్బన్ ఉద్గారాలు జీరో శాతానికి తేవటమే లక్ష్యం
- October 25, 2021
బహ్రెయిన్: పర్యావరణ పరిరక్షణపై బహ్రెయిన్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రపంచానికి సవాల్ గా మారిన కార్బన్ ఉద్గారాల విషయంలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నామని తెలిపింది. 2060 నాటికి దేశంలో కార్బన్ ఉద్గారాల విడుదలను జీరో శాతానికి తేవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు బహ్రెయిన్ కేబినెట్ ప్రకటించింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై పక్కా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తామని ప్రకటించింది. అదే విధంగా సౌదీ అరేబియా కూడా 2060 నాటికి ఇదే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సౌదీ నిర్ణయాన్ని కూడా బహ్రెయిన్ ప్రశంసించింది. క్లైమేట్ ఛేంజ్ విషయంలో పర్యావరణ పరిరక్షణకు గల్ఫ్ దేశాలన్ని కలిసి కట్టుగా పనిచేయాల్సి ఉందని బహ్రెయిన్ కోరంది.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







