వీసాల పునఃప్రారంభంపై మెకానిజం రూపకల్పన కోసం సమావేశం
- October 25, 2021
కువైట్: విదేశీయులు కువైట్లోకి వచ్చేందుకు వీలుగా వీసాలను పునఃప్రారంభించే విషయమై సంబంధిత మెకానిజంను ఖరారు చేయడానికి త్వరలో సమావేశం జరగనుంది. వారం లేదా రెండు వారాల పాటు వీసాల పునఃప్రారంభం వాయిదా పడే అవకాశం వుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సరైన మెకానిజం కోసం సమయం తీసుకుంటుండడమే ఇందుకు కారణం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి సామర్థ్యంతో ప్రయాణీకులు, విమానాల రాకపోకల విషయమై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వ్యాక్సినేషన్ పొందినవారిని అనుమతించేందుకు పలు ప్రక్రియల్ని పూర్తి చేయాల్సి వుందని ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని మెకానిజం అందుబాటులోకి తెస్తామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







