వీసాల పునఃప్రారంభంపై మెకానిజం రూపకల్పన కోసం సమావేశం
- October 25, 2021
కువైట్: విదేశీయులు కువైట్లోకి వచ్చేందుకు వీలుగా వీసాలను పునఃప్రారంభించే విషయమై సంబంధిత మెకానిజంను ఖరారు చేయడానికి త్వరలో సమావేశం జరగనుంది. వారం లేదా రెండు వారాల పాటు వీసాల పునఃప్రారంభం వాయిదా పడే అవకాశం వుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సరైన మెకానిజం కోసం సమయం తీసుకుంటుండడమే ఇందుకు కారణం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి సామర్థ్యంతో ప్రయాణీకులు, విమానాల రాకపోకల విషయమై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వ్యాక్సినేషన్ పొందినవారిని అనుమతించేందుకు పలు ప్రక్రియల్ని పూర్తి చేయాల్సి వుందని ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని మెకానిజం అందుబాటులోకి తెస్తామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్









