వీసాల పునఃప్రారంభంపై మెకానిజం రూపకల్పన కోసం సమావేశం
- October 25, 2021
కువైట్: విదేశీయులు కువైట్లోకి వచ్చేందుకు వీలుగా వీసాలను పునఃప్రారంభించే విషయమై సంబంధిత మెకానిజంను ఖరారు చేయడానికి త్వరలో సమావేశం జరగనుంది. వారం లేదా రెండు వారాల పాటు వీసాల పునఃప్రారంభం వాయిదా పడే అవకాశం వుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సరైన మెకానిజం కోసం సమయం తీసుకుంటుండడమే ఇందుకు కారణం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి సామర్థ్యంతో ప్రయాణీకులు, విమానాల రాకపోకల విషయమై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వ్యాక్సినేషన్ పొందినవారిని అనుమతించేందుకు పలు ప్రక్రియల్ని పూర్తి చేయాల్సి వుందని ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని మెకానిజం అందుబాటులోకి తెస్తామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







