సీనియర్ సిటిజన్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే జరీమానా, జైలు శిక్ష
- October 26, 2021
యూఏఈ: సీనియర్ సిటిజన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 10,000 దిర్హాముల నుంచి 50,000 దిర్హాముల వరకు జరీమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. 60 ఏళ్ళ పైబడినవారికి సంబంధించి నిబంధనలు స్పష్టంగా వున్నాయి. మెడికల్ కేర్ పొందే హక్కు, సోషల్ కేర్ పొందే హక్కు, వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు, ప్రైవసీ పొందే హక్కులను చట్టం కల్పిస్తోంది. ఎవరైతే నిబంధనల్ని ఉల్లంఘిస్తారో, అలాంటి కుటుంబ సభ్యులపై చర్యలు తప్పవు. వేధింపుల్ని చూసి ఫిర్యాదు చేయనివారికి కూడా శిక్షలు పడే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల