వారం రోజుల్లోనే 662 మందిపై బహిష్కరణ వేటు
- October 27, 2021
కువైట్: వారం రోజుల్లోనే 662 మంది ప్రవాసులను కువైట్ గవర్నమెంట్ బహిష్కరించింది. ఈ నెల 17 నుంచి 25 మధ్య చట్టాన్ని ఉల్లంఘించిన 662 మందిని బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 447 మంది పురుషులు, 215 మంది మహిళలు ఉన్నారు. దేశ అంతర్గత వ్యవహాల మినిస్టర్ షేక్ థామర్ అలీ సబా అల్-సలేం అల్-సబా, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ, లెఫ్టినెంట్-జనరల్ షేక్ ఫైసల్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆదేశాలతో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్







