సోహర్-యాన్కుల్ హైవేపై ట్రక్కుల ప్రయాణంపై ఆంక్షలు
- October 27, 2021
ఒమన్: సోహర్-యాన్కుల్ రహదారిపై 7 టన్నులకు మించిన ట్రక్కులను నిలిపివేస్తూ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(MTCIT) ఉత్తర్వులు జారీ చేసింది. " నవంబర్ 1 నుంచి 7 టన్నులకు మించి ఉన్నట్రక్కులు సోహార్-యాంకుల్ రహదారిలో నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది." అని MTCIT ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాఫిక్ను క్రమబద్దం చేయడానికి, ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు MTCIT ప్రకటించింది. 7 టన్నులకు మించిన ట్రక్కులు నార్త్ అల్ బతినా, అల్ దహిరా గవర్నరేట్ల మధ్య త్యామ్నాయ రహదారులను ఉపయోగించవచ్చని MTCIT తన ఉత్తర్వుల్లో సూచించింది.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







