సోహర్-యాన్కుల్ హైవేపై ట్రక్కుల ప్రయాణంపై ఆంక్షలు
- October 27, 2021
ఒమన్: సోహర్-యాన్కుల్ రహదారిపై 7 టన్నులకు మించిన ట్రక్కులను నిలిపివేస్తూ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(MTCIT) ఉత్తర్వులు జారీ చేసింది. " నవంబర్ 1 నుంచి 7 టన్నులకు మించి ఉన్నట్రక్కులు సోహార్-యాంకుల్ రహదారిలో నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది." అని MTCIT ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాఫిక్ను క్రమబద్దం చేయడానికి, ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు MTCIT ప్రకటించింది. 7 టన్నులకు మించిన ట్రక్కులు నార్త్ అల్ బతినా, అల్ దహిరా గవర్నరేట్ల మధ్య త్యామ్నాయ రహదారులను ఉపయోగించవచ్చని MTCIT తన ఉత్తర్వుల్లో సూచించింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







