దుబాయ్ ఎక్స్ పో లో ఇండియన్ పెవిలియన్ రికార్డ్ స్థాయిలో విజిటర్స్
- October 28, 2021దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో- 2020 లో ఇండియన్ పెవిలియన్ దుమ్ము రేపుతోంది. ఇండియా ఏర్పాటు చేసిన పెవిలియన్ కు భారీగా విజటర్స్ వస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 25 తేదీ నాటికే దాదాపు లక్షా 28 వేల మంది ఇండియా పెవిలియన్ ను సందర్శించారు. దీనిపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ గణాంకాలు ప్రపంచ వ్యాప్తంగా భారత్ పై ఎంతో ఆదరణ ఉందో నిరూపిస్తుందన్నారు. న్యూ ఇండియా పయనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుంటున్నారని చెప్పారు. ఈ ఎక్స్ పో మరో 5 నెలలుగా కొనసాగనుంది. అప్పటి వరకు దాదాపు 8 నుంచి 10 లక్షల మంది ఇండియా పెవిలియన్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక దుబాయ్ ఎక్స్ పో ను ఇప్పటి వరకు 15 లక్షల మంది విజిట్ చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి