భారత్-యూఏఈ ఫ్లైట్స్ లో కరోనా ఆంక్షలు సడలిస్తాం
- October 28, 2021యూఏఈ:భారత్ నుంచి యూఏఈ, యూఏఈ నుంచి ఇండియా వెళ్లే విమాన ప్రయాణికులకు భారత విదేశాంగ సహాయ మంత్రి వి. మురళీధరన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే విమాన ప్రయాణాల్లో కరోనా కారణంగా విధించిన నిబంధనలను సడలిస్తామన్నారు. కోవిడ్ కేసులు భారీగా తగ్గినందున ఆ దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు.యూఏఈ లో సిక్త్ మినిస్ట్రీయల్ కన్సల్టేషన్ మీటింగ్ కు అటెండైన తర్వాత ఆయన దుబాయ్ ఎక్స్ పో లో ఇండియన్ పెవిలియన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో విమాన ప్రయాణాల్లో ఆంక్షలు తొలగిస్తామన్నారు. అదే విధంగా విదేశాల్లో జాబ్ కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని మీడియా ఆయనను ప్రశ్నించింది. విదేశాల్లో జాబ్ కోల్పోయిన కార్మికుల డేటాను సేకరించిన వారి స్కిల్ కు తగిన విధంగా దేశంలో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అందుకు తగిన విధంగా పలు కంపెనీలతో కలిసి జాయింట్ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు