ఏపీలో గంజాయి వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందన
- October 29, 2021
అమరావతి: ఏపీలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. జనసేనాని పవన్ కల్యాణ్ ఇదే అంశంపై మరోసారి స్పందించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాను సామాజిక ఆర్థిక కోణంలో చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, గంజాయి వ్యవహారం ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా జరిగిందేమీ కాదని, గత 15-20 ఏళ్లుగా ఇది నడుస్తోందని వెల్లడించారు. 2018 నుంచి తాను ఈ అంశాన్ని ఎత్తిచూపుతున్నానని తెలిపారు. ప్రస్తుతం వైస్సార్సీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింతగా విస్తరించిందని పవన్ ఆరోపించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!