ఎలక్ట్రానిక్ ఫిర్యాదు విధానాన్ని వినియోగించాల్సిందిగా సూచన
- October 30, 2021
యూఏఈ: మినిస్ట్రీ ఆప్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, కమ్యూనిటీ సభ్యులు ఎలక్ట్రానిక్ విధానాన్ని వినియోగించి హెల్త్కేర్ విభాగానికి సంబంధించిన తప్పులు, పొరపాట్లపై పిర్యాదు చేయాలని కోరుతోంది. ప్రైవేటు ఫెసిలిటీస్ విషయమై ఫిర్యాదులు చేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ విజప్తి చేస్తోంది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా చేసే ఫిర్యాదులకు సంబంధించి మెరుగైన రెస్పాన్స్ చాలా వేగంతో వుంటుందని మినిస్ట్రీ పేర్కొంది. న్యూట్రల్ మెడికల్ కమిటీ, ఆయా సమస్యలపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







