ఎలక్ట్రానిక్ ఫిర్యాదు విధానాన్ని వినియోగించాల్సిందిగా సూచన
- October 30, 2021
యూఏఈ: మినిస్ట్రీ ఆప్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, కమ్యూనిటీ సభ్యులు ఎలక్ట్రానిక్ విధానాన్ని వినియోగించి హెల్త్కేర్ విభాగానికి సంబంధించిన తప్పులు, పొరపాట్లపై పిర్యాదు చేయాలని కోరుతోంది. ప్రైవేటు ఫెసిలిటీస్ విషయమై ఫిర్యాదులు చేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ విజప్తి చేస్తోంది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా చేసే ఫిర్యాదులకు సంబంధించి మెరుగైన రెస్పాన్స్ చాలా వేగంతో వుంటుందని మినిస్ట్రీ పేర్కొంది. న్యూట్రల్ మెడికల్ కమిటీ, ఆయా సమస్యలపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









