సౌదీ పెవిలియన్: రికార్డ్ స్థాయిలో 5 లక్షల విజిటర్స్ సందర్శన
- October 31, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో -2020 సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అన్ని దేశాల పెవిలియన్ల కు చాలా మంది విజిటర్స్ వస్తున్నారు. ఐతే సౌదీ అరేబియా పెవిలియన్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. లక్షలాది మంది ఈ పెవిలియన్ ను సందర్శిస్తున్నారు. నెల రోజులు కూడా గడవకముందే రికార్డ్ స్థాయిలో 5 లక్షల మంది విజిట్ చేశారు. వరల్డ్ వైడ్ ఈవెంట్ లో ఈ స్థాయిలో సౌదీ పెవిలియన్ ను సందర్శించటం ఒక రికార్డ్ అని అధికారులు తెలిపారు.యూఏఈ దేశాలతో పాటు ఇతర దేశాల ప్రజలు, డెలిగేట్స్ తమ పెవిలియన్ ను విజిట్ చేసి..సౌదీ చరిత్రను, ఇక్కడ వ్యాపార అవకాశాల గురించి ఆరా తీస్తున్నారని అధికారులు వివరించారు. మరో ఐదు నెలల పాటు ఎక్స్ పో కొనసాగుతుంది. ఈ ఎక్స్ పో ముగిసే నాటికి 25 లక్షల మంది సౌదీ పెవిలియన్ ను విజిట్ చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







