డ్రగ్స్ ను స్మగ్లింగ్ ను అడ్డుకున్న నార్కోటిక్స్ అధికారులు
- November 03, 2021
సౌదీ అరేబియా: జెద్దా ఇస్లామిక్ పోర్ట్ లో భారీ ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని నార్కోటిక్స్ అధికారులు అడ్డుకున్నారు. దాదాపు 1.7 మిలియన్ల నార్కోటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా పోర్ట్ కు విదేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్ ను దిగుమతి చేసుకుంటున్నారని అధికారులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో కంటైనర్ల రవాణా పై నిఘా పెట్టారు. విదేశాల స్పైసైస్ దిగుమతి చేస్తున్న ఓ కంటైనర్ లో అక్రమంగా అంఫెటమైన్ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్స్ పోర్ట్ చేసిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్ఫష్టం చేశారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!









