దుబాయ్లోని జుమైరా రోడ్ ట్రాఫిక్ జాంకి చెక్
- March 20, 2016
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) కొత్త బ్రిడ్జ్ని ప్రారంభించింది. అల్ ఆథర్ రోడ్ నుంచి అల్ హాదికా రోడ్కి మధ్యలో అల్ వసల్ రోడ్ మీదుగా నిర్మించిన ఈ కొత్త బ్రిడ్జ్ ర్యాంప్తో ట్రాఫిక్ జాంఝాటానికి చెక్ పడింది. జుమైరా రోడ్ నుంచి అల్ అథర్ రోడ్ వరకు అల్ హాదికా రోడ్ మరియు షేక్ జాయెద్ రోడ్లకు ట్రాఫిక్ని సులభతరం చేస్తుంది ఈ ర్యాంప్. నిర్మాణపనులు 80 నుంచి 90 శాతం పూర్తి కాగా, ట్రాఫిక్ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అనుమతినివ్వడంతో ఇన్నాళ్లుగా ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తొలగిపోయాయి. అల్ వస్ల్ రోడ్ బ్రిడ్స్ 90 శాతం పూర్తి కాగా, మే నెల నాటికి బ్రిడ్జ్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









