దుబాయ్లోని జుమైరా రోడ్ ట్రాఫిక్ జాంకి చెక్
- March 20, 2016
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) కొత్త బ్రిడ్జ్ని ప్రారంభించింది. అల్ ఆథర్ రోడ్ నుంచి అల్ హాదికా రోడ్కి మధ్యలో అల్ వసల్ రోడ్ మీదుగా నిర్మించిన ఈ కొత్త బ్రిడ్జ్ ర్యాంప్తో ట్రాఫిక్ జాంఝాటానికి చెక్ పడింది. జుమైరా రోడ్ నుంచి అల్ అథర్ రోడ్ వరకు అల్ హాదికా రోడ్ మరియు షేక్ జాయెద్ రోడ్లకు ట్రాఫిక్ని సులభతరం చేస్తుంది ఈ ర్యాంప్. నిర్మాణపనులు 80 నుంచి 90 శాతం పూర్తి కాగా, ట్రాఫిక్ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అనుమతినివ్వడంతో ఇన్నాళ్లుగా ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తొలగిపోయాయి. అల్ వస్ల్ రోడ్ బ్రిడ్స్ 90 శాతం పూర్తి కాగా, మే నెల నాటికి బ్రిడ్జ్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో







