వర్షాల కోసం ప్రార్ధనలు చేయండి:అబుధాబి రూలర్
- November 07, 2021
అబుధాబి: వర్షాల కోసం దేశ ప్రజలంతా ప్రార్థనలు చేయాలని అబుధాబి రూలర్, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్ యాన్ పిలుపునిచ్చారు. వచ్చే శుక్రవారం సలాత్ అల్ ఇస్తిస్కా ప్రార్ధనలకు పది నిమిషాల ముందు అన్ని మసీదులలో వర్షాల కోసం ప్రార్థనలు చేయాలన్నారు. దేశంలో ఉన్న ముస్లింలందరూ ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని కోరారు. దేశం సుబిక్షంగా, సుఖ శాంతులతో ఉండేలా ఆశీర్వదించమని అల్లాను అంతా ప్రార్థించాలన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!