భారత్లో కరోనా కేసుల వివరాలు
- November 09, 2021న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసుల సంఖ్య మరోసారి భారీ తగ్గింది. నిన్న 11 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు..ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి.ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన…హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 10,126 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,40,638 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.25 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 332 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4, 61, 389 కి చేరింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,09, 08, 16, 356 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 59, 08, 440 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11, 982 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,37, 75 , 086 కు చేరింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?