హెల్త్ ఇన్స్యూరెన్స్ జరీమానా మినహాయింపు గడువు పెంపు
- November 11, 2021
యూఏఈ: హెల్త్ ఇన్స్యూరెన్స్ జరీమానా మినహాయింపు గడువుని జనవరి 2 వరకు పొడిగిస్తున్నట్లు అబుదాబీ వెల్లడించింది. గడువు లోగా హెల్త్ కవర్ పొందనివారికి నెలకు 300 దిర్హాముల జరీమానా, అదనపు పెనాల్టీలు వేస్తారు. సెల్ఫ్ స్పాన్సర్డ్ వ్యక్తులకు కూడా ఈ మినహాయింపు లభిస్తుంది. డొమెస్టిక్ వర్కర్లు, వారిపై ఆధారపడినవారు, తల్లిదండ్రులకు ఈ మినహాయింపునిస్తారు. యూఏఈ రాజధానిలోని నివాసితులందరికీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ వుండేలా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









