రాన్సమ్వేర్: ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన కువైట్
- November 11, 2021
కువైట్: సౌబర్ దాడులకు పాల్పడుతున్నాడనే అనుమానం మీద ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఆపరేషన్లో భాగంగా ఈ అరెస్టు జరిగింది. ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటర్స్ ఇప్పటిదాకా ఏడుగురు వ్యక్తుల్ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అరెస్ట్ చేశారు. అర మిలియన్ యూరోల ఫ్రాడ్ (సైబర్ దాడుల ద్వారా) కేసులో ఈ అరెస్టులు జరుగుతున్నాయి. రొమేనియాలో ఇద్దరు వ్యక్తుల్ని గత గురువారం అరెస్టు చేశారు. కువైట్లో ఒకర్ని అరెస్టు చేశారు. సౌత్ కొరియాలో ముగ్గురు, పోలాండ్లో ఒకరు అరెస్టయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







