షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ కి శుభాకాంక్షలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్
- November 12, 2021మనామా: 28వ యూఎన్ క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు) కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (సిఓపి 28)కి వేదికగా యూఏఈ ఎంపికైన దరిమిలా దుబాయ్ రూలర్, యూఏఈ ప్రధాని అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ మినిస్టర్, క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా. అతి ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమానికి యూఏఈ వేదికవుతున్నందుకు ఆనందంగా వుందని శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం