షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ కి శుభాకాంక్షలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్
- November 12, 2021మనామా: 28వ యూఎన్ క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు) కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (సిఓపి 28)కి వేదికగా యూఏఈ ఎంపికైన దరిమిలా దుబాయ్ రూలర్, యూఏఈ ప్రధాని అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ మినిస్టర్, క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా. అతి ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమానికి యూఏఈ వేదికవుతున్నందుకు ఆనందంగా వుందని శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..