టన్నెలింగ్ వర్క్ని పూర్తి చేసుకున్న దోహా మెట్రో
- March 21, 2016
ఖతార్ రైల్ మేజర్ మైల్ స్టోన్ని చేరుకుంది. దోహా మెట్రోకి సంబంధించి నార్తరన్ సెక్షన్లో టన్నెలింగ్ వర్క్ పూర్తి చేయడం ద్వారా ఈ ఘనతను సాధించింది. లెగ్తాఫియా స్టేషన్ మరియు ఖతార్ యూనివర్సిటీ మధ్య ఈ టన్నెల్ని పూర్తి చేశారు. టన్నెల్ బోరింగ్ వర్క్ పూర్తవడంతో ట్రాక్ నిర్మాణం, పవర్ సప్లయ్, సిగ్నలింగ్, ఇతర పనులపై కాంట్రాక్టర్లు ఇక నుంచి దృష్టిపెట్టనున్నారు. దోహా మెట్రో ప్రాజెక్ట్కి సంబంధించి 85 శాతం టన్నెలింగ్ వర్క్ పూర్తయ్యింది. ఓవరాల్గా ప్రాజెక్ట్ 37 శాతం పనులు పూర్తయ్యాయి. 2014లో టన్నెలింగ్ పనులు ప్రారంభం కాగా, 2019 తొలి క్వార్టర్లో దోహా మెట్రో ప్రాజెక్ట్ తొలి దశ పూర్తి కానుంది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









