టన్నెలింగ్ వర్క్ని పూర్తి చేసుకున్న దోహా మెట్రో
- March 21, 2016
ఖతార్ రైల్ మేజర్ మైల్ స్టోన్ని చేరుకుంది. దోహా మెట్రోకి సంబంధించి నార్తరన్ సెక్షన్లో టన్నెలింగ్ వర్క్ పూర్తి చేయడం ద్వారా ఈ ఘనతను సాధించింది. లెగ్తాఫియా స్టేషన్ మరియు ఖతార్ యూనివర్సిటీ మధ్య ఈ టన్నెల్ని పూర్తి చేశారు. టన్నెల్ బోరింగ్ వర్క్ పూర్తవడంతో ట్రాక్ నిర్మాణం, పవర్ సప్లయ్, సిగ్నలింగ్, ఇతర పనులపై కాంట్రాక్టర్లు ఇక నుంచి దృష్టిపెట్టనున్నారు. దోహా మెట్రో ప్రాజెక్ట్కి సంబంధించి 85 శాతం టన్నెలింగ్ వర్క్ పూర్తయ్యింది. ఓవరాల్గా ప్రాజెక్ట్ 37 శాతం పనులు పూర్తయ్యాయి. 2014లో టన్నెలింగ్ పనులు ప్రారంభం కాగా, 2019 తొలి క్వార్టర్లో దోహా మెట్రో ప్రాజెక్ట్ తొలి దశ పూర్తి కానుంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







