కరోనా ఎమర్జెన్సీ డ్రగ్ గా ఇవుషెల్డ్. అనుమతిచ్చిన ఫస్ట్ కంట్రీ బహ్రెయిన్
- November 15, 2021
బహ్రెయిన్ : కరోనా ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ కోసం ఇవుషెల్డ్ డ్రగ్ ను వాడేందుకు బహ్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ డ్రగ్ ను ఎమర్జెన్సీ యూసేజ్ గా అనుమతించిన ఫస్ట్ కంట్రీగా బహ్రెయిన్ నిలిచింది. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరికైతే కరోనా కారణంగా ప్రాణపాయం ఉంటుందో వారి ట్రీట్ మెంట్ లో ఈ డ్రగ్ ను వాడనున్నారు. ఈ డ్రగ్ ను ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేసింది. డ్రగ్ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆస్ట్రాజెనికా ఇచ్చిన డేటా ఆధారంగా ఇవుషెల్డ్ వాడకానికి అనుమతించారు. ఇవుషెల్డ్ ను రెండు రకాల యాంటీ బాడీలను మిక్స్ చేసి రూపొందించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!