కరోనా ఎమర్జెన్సీ డ్రగ్ గా ఇవుషెల్డ్. అనుమతిచ్చిన ఫస్ట్ కంట్రీ బహ్రెయిన్
- November 15, 2021
బహ్రెయిన్ : కరోనా ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ కోసం ఇవుషెల్డ్ డ్రగ్ ను వాడేందుకు బహ్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ డ్రగ్ ను ఎమర్జెన్సీ యూసేజ్ గా అనుమతించిన ఫస్ట్ కంట్రీగా బహ్రెయిన్ నిలిచింది. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరికైతే కరోనా కారణంగా ప్రాణపాయం ఉంటుందో వారి ట్రీట్ మెంట్ లో ఈ డ్రగ్ ను వాడనున్నారు. ఈ డ్రగ్ ను ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేసింది. డ్రగ్ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆస్ట్రాజెనికా ఇచ్చిన డేటా ఆధారంగా ఇవుషెల్డ్ వాడకానికి అనుమతించారు. ఇవుషెల్డ్ ను రెండు రకాల యాంటీ బాడీలను మిక్స్ చేసి రూపొందించారు.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







