కరోనా ఎమర్జెన్సీ డ్రగ్ గా ఇవుషెల్డ్. అనుమతిచ్చిన ఫస్ట్ కంట్రీ బహ్రెయిన్
- November 15, 2021
బహ్రెయిన్ : కరోనా ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ కోసం ఇవుషెల్డ్ డ్రగ్ ను వాడేందుకు బహ్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ డ్రగ్ ను ఎమర్జెన్సీ యూసేజ్ గా అనుమతించిన ఫస్ట్ కంట్రీగా బహ్రెయిన్ నిలిచింది. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరికైతే కరోనా కారణంగా ప్రాణపాయం ఉంటుందో వారి ట్రీట్ మెంట్ లో ఈ డ్రగ్ ను వాడనున్నారు. ఈ డ్రగ్ ను ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేసింది. డ్రగ్ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆస్ట్రాజెనికా ఇచ్చిన డేటా ఆధారంగా ఇవుషెల్డ్ వాడకానికి అనుమతించారు. ఇవుషెల్డ్ ను రెండు రకాల యాంటీ బాడీలను మిక్స్ చేసి రూపొందించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







