స్టార్ హీరో సూర్యను కొడితే లక్ష ఫ్రైజ్..!
- November 15, 2021తమిళ స్టార్ హీరో సూర్యను కొడితే రూ. లక్ష బహుమానం ఇస్తామని పీఎమ్ కే పార్టీ తెలిపింది. అయితే హీరో సూర్య ఇటీవల జై భీమ్ అనే సినిమా లో నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా లో ఒక వర్గానికి చెందిన మత పరమైన చిహ్నం ఉండటం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమా లో ప్రధాన పాత్ర లో నటించిన సూర్య ను , ఆ చిత్ర బృందాన్ని కొట్టిన వారికి రూ. లక్ష బహుమానం గా ఇస్తామని పీఎమ్కే పార్టీ నేతలు చెప్పారు.
అయితే పీఎమ్కే పార్టీ చేసిన ప్రకటన పై సూర్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ వర్గానికి చెందిన వారు రాజకీయం గా బలం గా ఉన్న సామాజికంగా చాలా బలహీనంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుటుంది. అంతే కాకుండా ఈ సినిమా కు చాలా అవార్డు లు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఇలాంటి సినిమా పై పీఎమ్కే పార్టీ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా చాలా మంది సినీ అభిమానులు సూర్య కు మద్దత్తు గా #WeStandWithSuriya అనే హాష్ టాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!